రాజకీయాల్లో అజాత శత్రువు కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు దేవరయాంజల్ లో నిర్వహించారు. రోశయ్య అంతిమ సంస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలు తో పూర్తిచేసింది. రోశయ్య కోరిక
అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, ప్రజా ప్రతినిధిగా అర్ధశతాబ్ధానికి పైగా ప్రజలకు సేవలందించిన కొణిజేటి రోశయ్య మృతిపట్ల భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ