అధిక వేగంతో బోల్తాపడ్డ కారు .. నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం!
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులుఅక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి