telugu navyamedia

KCR TRS Dharmapuri Aravind BJP

పసుపుకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలి: ఎంపీ అరవింద్

vimala p
పసుపుకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.