telugu navyamedia

Karnataka Migrant Workers Free-fair

వలస కార్మికులకు ఉచిత ప్రయాణం: కేఎస్ఆర్టీసీ నిర్ణయం

vimala p
లాక్ డౌన్ పొడిగింపుతో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్ళేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని తమ స్వగ్రామాలకు చేర్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.