telugu navyamedia

Kanna Lakshminarayana Jagan SEC

రాష్ట్రంలో నియంతృత్వ పాలన.. ఎస్ఈసీపై ఎందుకింత కక్ష: కన్నా

vimala p
రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని మండలినే రద్దు చేశారని ఆయన ఆరోపించారు.