ఒవైసీ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు: కన్నాvimala pMarch 2, 2020 by vimala pMarch 2, 20200505 ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న ఒవైసీ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. Read more