telugu navyamedia

Kanna Lakshminarayana Asaduddin Owaisi

ఒవైసీ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు: కన్నా

vimala p
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సీఏఏ, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న ఒవైసీ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.