చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలుvimala pMarch 6, 2020 by vimala pMarch 6, 20200770 తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బాన్సువాడ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజారామ్ దుబ్బ చెరువులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు బయటపడ్డాయి. Read more