telugu navyamedia

kamareddy murder case telangana

చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు

vimala p
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బాన్సువాడ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజారామ్‌ దుబ్బ చెరువులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు బయటపడ్డాయి.