ఏపీ లో హైకోర్టు ఉండాలన్న ప్రజల కల నెరవేరింది: జస్టిస్ ప్రవీణ్కుమార్
ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఉండాలన్న ప్రజల కల నెరవేరిందని జస్టిస్ ప్రవీణ్కుమార్ అన్నారు. అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..రాజధానితో పాటు హైకోర్టు నిర్మాణం