స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పాల్గొనాలి: జనసేన లక్ష్మీ నారాయణvimala pJanuary 30, 2020 by vimala pJanuary 30, 20200540 భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో విశాఖవాసులంతా పాల్గొనాలని జనసేన నేత, సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో విన్నవించారు. “విశాఖ ప్రజలందరికీ నమస్కారం. Read more