telugu navyamedia

Janasena Lakshminarayana Vizag

స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పాల్గొనాలి: జనసేన లక్ష్మీ నారాయణ

vimala p
భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో విశాఖవాసులంతా పాల్గొనాలని జనసేన నేత, సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో విన్నవించారు. “విశాఖ ప్రజలందరికీ నమస్కారం.