telugu navyamedia

Jagan JC Diwakar Reddy TDP YSRCP

హైకోర్టుతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం లేదు: జేసీ

vimala p
హైకోర్టుతో రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం లేదని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాయలసీమ నుంచి విశాఖకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదని చెప్పారు.