నేడు హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని ప్రతీ నాలుగున్నర నిమిషాలకో మెట్రో రైలును నడుపుతున్నట్టు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వినాయక
హైదరాబాద్లోని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ లో నిన్న 70 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఖైరతాబాద్ భారీ గణపతిని దర్శించుకునేందుకు