సెప్టెంబర్లో ఐపీఎల్-2021 లో మిగిలిన మ్యాచ్ల నిర్వహణకు బీసీసీఐ సిద్దం కావాలని విజ్ఞప్తి చేశాడు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. అప్పుడు యూకేలో వాతావరణం అద్భుతంగా ఉంటుందని
ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ నిర్వహణ కోసం వచ్చిన ఆఫర్లపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ సింగ్ ధూమల్ వెల్లడించాడు. రాయిటర్స్తో మాట్లాడిన