స్వీయ నియంత్రణ పాటించి..కరోనాను అరికడదాం: మండలి ఛైర్మన్ గుత్తా
స్వీయ నియంత్రణ పాటించి..కరోనాను అరికడదామని తెలంగాణ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరిగినప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం లాక్డౌన్ పొడిగించారని