ఏకంగా ప్రధానిపైనే కేసు పెట్టిన ప్రజలు….Vasishta ReddyDecember 24, 2020 by Vasishta ReddyDecember 24, 20200405 కరోనా వైరస్ ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారిని చాలా దేశాలు మొదట్లో తేలిగ్గా తీసుకున్నారు. చైనా తరువాత ఈ వైరస్ యూరప్ దేశాల్లోని ఇటలీలో ఎక్కువగా నమోదైంది. Read more