telugu navyamedia

file a case

ఏకంగా ప్రధానిపైనే కేసు పెట్టిన ప్రజలు….

Vasishta Reddy
కరోనా వైరస్ ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారిని చాలా దేశాలు మొదట్లో తేలిగ్గా తీసుకున్నారు.  చైనా తరువాత ఈ వైరస్ యూరప్ దేశాల్లోని ఇటలీలో ఎక్కువగా నమోదైంది.