ప్రభుత్వం రైతు సమస్యలపై దృష్టి పెట్టాలి: లోక్సభలో రాహుల్
లోక్సభ సమావేశాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రైతు సమస్యలను ప్రస్తావించారు. దేశంలో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు.