telugu navyamedia

Effect

ఏపీ స్కూళ్లపై కరోనా పంజా…120 మంది టీచర్లకు పాజిటివ్‌

Vasishta Reddy
కేంద్ర ప్రభుత్వం నిబంధనలతో ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 2 నుంచి పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి కరోనా అందరినీ కలవరపెడుతోంది. తూర్పు గోదావరి జిల్లా