telugu navyamedia

dhisha act

దిశ చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది..

Vasishta Reddy
ఒంగోలు కలెక్టరేట్‌లో మహిళలు, బాలికలపై జరుగుతున్న వేదింపులు, నివారణ చర్యలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు.