రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ.. రాజధాని జేఏసీ ఆందోళనకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ మైలవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి మహాత్మా గాంధీ, అంబేద్కర్
ఏపీని భారీ వర్షాలు కుదిపేసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల నేపథ్యంలో..నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం, పేరకలపాడు గ్రామంలో ముంపుకు గురైన పంటపొలాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల