telugu navyamedia

Deputy Commissioner BMC Corona Death

కరోనాతో బీఎంసీ డిప్యూటీ కమిషనర్ మృతి

vimala p
దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) డిప్యూటీ కమిషనర్ శిరీష్ దీక్షిత్ కరోనాతో తన నివాసంలో కన్నుమూశారు.