telugu navyamedia

CRPF Encounter Maoists attack

ఛత్తీస్‌గడ్‌లో మావోల ఘాతుకం..ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి

vimala p
ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. భీజాపూర్‌ జిల్లా కేశ్‌కుతుల్‌ ప్రాంతంలో శుక్రవారం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారు.