ఢిల్లీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు: ఏచూరి
ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విటర్ లో విమర్శించారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అధికారాన్ని