జీఎస్టీ వసూళ్లపై కరోనా పంజా.. తొలిసారి తగ్గిన వసూళ్లుvimala pApril 8, 2020 by vimala pApril 8, 20200522 జీఎస్టీ వసూళ్లపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. వరుసగా నాలుగు నెలలపాటు లక్ష కోట్లకుపైనే జీఎస్టీ వసూలైంది. అయితే, మార్చిలో ఇది రూ.97,597 కోట్లకు పడిపోయింది. Read more