కేసీఆర్ దొరతనాన్ని ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం: విజయశాంతి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న స్థూపాలలో దేవతామూర్తులతో పాటు కేసీఆర్