ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు..టీఆర్ఎస్ పై జగ్గారెడ్డి ఫైర్!
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీపై మరోసారి మాదిపడ్డారు. ప్రజల తరుపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్