ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయా: కుమారస్వామి
కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో ఓడిపోవడంతో కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో అధికారపీఠంపై కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి,