telugu navyamedia

CM Kejriwal Corona Hotels Delhi

మార్చి 31వరకు రెస్టారెంట్లను మూసివేయాలి : సీఎం కేజ్రీవాల్‌

vimala p
కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో మార్చి 31వరకు రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ రోజు కేజ్రీవాల్‌ మీడియా సమావేశంలో