telugu navyamedia

CM KCR Gajwel tour Telangana

ఎవరు ఏ పార్టీకి ఓటేసినా..ఇప్పుడు అందరూ మనవాళ్లే: సీఎం కేసీఆర్‌

vimala p
ఎన్నికలప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటేసినా.. ఇప్పుడు అందరూ మనవాళ్లేనని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు.

నేడు గజ్వేల్‌ లో సీఎం కేసీఆర్ పర్యటన

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు గజ్వేల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెడ్ యార్డ్, ఐవోసీ, ఆడిటోరియాన్ని ప్రారంభిస్తారు. అలాగే, రూ.100 కోట్లతో