భూమి విలువ పెరిగితే జగన్ కు కడుపుమంట ఎందుకు?: చంద్రబాబుvimala pJanuary 1, 2020 by vimala pJanuary 1, 20200490 అమరావతి ప్రాంతంలో భూమి విలువ పెరిగితే జగన్ కు కడుపుమంట ఎందుకని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ రోజు ఎర్రబాలెంలో రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. Read more