telugu navyamedia

Chandrababu Jagan Amaravati Farmers

భూమి విలువ పెరిగితే జగన్ కు కడుపుమంట ఎందుకు?: చంద్రబాబు

vimala p
అమరావతి ప్రాంతంలో భూమి విలువ పెరిగితే జగన్ కు కడుపుమంట ఎందుకని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ రోజు ఎర్రబాలెంలో రైతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.