సేవామిత్ర డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చారు: చంద్రబాబుvimala pMarch 20, 2019 by vimala pMarch 20, 20190651 తెలంగాణ సీఎం కేసీఆర్పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీని కూడా పరోక్షంగా పరిపాలించాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.సేవామిత్ర డేటా దొంగిలించి వైసీపీకి ఇచ్చారని ఆరోపించారు. Read more