telugu navyamedia

Chandrababu Amaravathi tour YSRCP

వైసీపీ వాళ్లు తమ మనుషులతో దాడి చేయించారు: చంద్రబాబు ఫైర్

vimala p
ఏపీ రాజధాని అమరావతి పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లతో దాడి చేసిన తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు.