హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో గురువారం జనసేన, బీఎస్పీ పార్టీల బహిరంగ సభ జరగనుండటంతో నగర పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాలలో సాయంత్రం 4
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ అనూహ్యంగా మరో పార్టీతో
సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీలు వారివారి బలాబలాలతో పోటీకి సిద్ధమవుతున్నాయి… తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేస్తూనే, ఇతర స్థానాల్లో కుదిరితే పొత్తులతో బరిలోకి