telugu navyamedia

BJPLaxman Rtc strike Telangana TRS

ఆర్టీసీ ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యం: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

vimala p
తెలంగాణలోని ఆర్టీసీ ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈరోజు