బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు: కన్నాvimala pFebruary 20, 2020 by vimala pFebruary 20, 20200473 ఏపీలో బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.రాష్ట్ర బీజేపీ రాష్ట్ర విభాగం సమావేశం విజయవాడ సమీపంలోని పోరంకిలో నిర్వహించారు. Read more