ప్రభుత్వం చేసే పిచ్చి పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదు: కన్నాvimala pDecember 21, 2019 by vimala pDecember 21, 20190578 తాము అభివృద్ధి వికేంద్రీకరణనే కోరుకున్నామని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే పిచ్చి పనుల్లో కేంద్రం జోక్యం చేసుకోదని ఆయన తెలిపారు. Read more