బీజేపీ ప్రభుత్వం ఒక దోపిడీ బిల్లును తీసుకొచ్చింది: అఖిలేశ్ యాదవ్
కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యతిరేకించారు. వ్యవసాయానికి సంబంధించి మూడు దోపిడీ బిల్లులను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని