నితీశ్ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తాం: అమిత్ షాvimala pOctober 17, 2019 by vimala pOctober 17, 20190487 బీహార్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ-జేడీయూ కూటమికి సీఎం నితీశ్ కుమార్ నాయకత్వ బాధ్యతలు చేపడుతారని కేంద్ర మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. Read more