telugu navyamedia

Bharataratna PV KCR Assembly Telangana

పీవీకి ‘భారతరత్న’ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం

vimala p
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం