telugu navyamedia

Balineni Reddy Farmers Electricity

రైతుల ఉచిత విద్యుత్ కు కట్టుబడి ఉన్నాం: మంత్రి బాలినేని

vimala p
రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్ పథకం ఎత్తేసేందుకే నగదు బదిలీ తీసుకువస్తున్నారని