telugu navyamedia

Australia’s Tour Of 2020 Would Be Different Ball Game Says Rohit Sharma

భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ రసవత్తరంగా ఉంటుందన్న రోహిత్

vimala p
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ ఏడాది చివర్లో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌ ఈసారి మరింత ఆసక్తికరంగా ఉండబోతోందని టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.