telugu navyamedia

Arun Jetli

నిజాయతీ సంప్రదాయాన్ని మోదీ తీసుకొచ్చారు: అరుణ్‌ జైట్లీ 

పరిపాలనలో నిజాయతీ అనే సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చారని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. వైద్య చికిత్స నిమిత్తం ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.