ఎంపీ రఘురామకృష్ణంరాజు వైద్య పరీక్షలపై ఓ ప్రకటన విడుదల చేశారు.. ముగ్గురు డాక్టర్ల బృందంతో రఘురామ కృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించామని.. హైకోర్టు నామినేట్ చేసిన జ్యుడీషియల్
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఛాతీలో అసౌక్యంగా ఉందని చెప్పడంతో ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో… చికిత్స నిమిత్తం చేర్పించారు.