telugu navyamedia

AP Govt. exgrasia crpf families

జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్‌ కుటుంబానికి రూ. 5 లక్షల