ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రాజధాని పోరులో మరో ఇద్దరు రైతులు మృతి చెందారు. వెలగపూడికి చెందిన అబ్బూరి అప్పారావు (55)
ఏపీ రాజధానిని తరలించవద్దంటూ అమరావతి ప్రాంత రైతులు ఆయా గ్రామాల్లో చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు శిబిరానికి పెద్ద సంఖ్యలో రైతులు, కూలీలు, మహిళలు పెద్ద సంఖ్యలో