తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. తాజాగా ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేటలో బుధవారం
అప్పు పుట్టక పెళ్లి ఆగిపోయిందన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. స్థానిక శాంతినగర్కు చెందిన హేమావతి (25) చేనేత