చంద్రబాబుపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు: రాజధాని రైతులు
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి భారీ సంఖ్యలో రైతులు మహిళలలు తరలివచ్చారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అక్రమ