విమానాశ్రయంలో 200 తేళ్లతో పట్టుబడ్డ ప్రయాణికుడు… తేళ్లు ఎందుకంటే ?
శ్రీలంకలోని బండరనాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం చైనాకు చెందిన ఓ ప్రయాణికుడిని అనుమానాస్పదంగా కనిపించడంతో ఎయిర్పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని లగేజీని తనిఖీ చేసిన కస్టమ్స్