telugu navyamedia

Agri Gold ponzi

అగ్రి గోల్డ్ వ్యవహారం పై దూకుడు పెంచిన ఈడీ…

Vasishta Reddy
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అగ్రిగోల్డ్ కేసులో‌ దూకుడు పెంచింది. ఆ సంస్థ ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది ఈడీ. మొత్తం 4వేల 109 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.