ఇటీవల బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇళ్లపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్(tax) ఎగ్గొట్టాడని ఐటీ అధికారులు వెల్లడించారు
కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో ఆపద్భాందవుడులా వచ్చి అనేక వేలమందిని స్వస్థలాలకు చేర్చి , ఎందరో ఆపన్నులను ఆదుకున్న వాడు సోనూసూద్. ఆయన తెర మీద
కరోనా మహమ్మారి సమయంలో వాలెంటీర్లుగా పనిచేసిన వారిని ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ గచ్చిబౌలి సంధ్య కన్వెక్షన్ హాల్లో బుధవారం సత్కరించింది. ఈ సందర్భంగా సోనూసూద్ను