telugu navyamedia

000 fine

మాస్క్ విషయంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం…

Vasishta Reddy
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇవాళ ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది..