బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంధి: కుంభం అనిల్కుమార్రెడ్డి.
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం క్షీణించిందంటూ బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీ రామారావు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్